1.అండమాన్ నికోబార్ దీవులు
నవంబర్ 1న ఈ అండమాన్ నికోబార్ దీవులను కేంద్రపాలిత ప్రాంతంగా రూపొందించారు.అండమాన్ నికోబార్
- అండమాన్ నికోబార్ దీవుల రాజధాని -పోర్ట్బ్లయర్
- అండమాన్ నికోబార్ దీవులు విస్తీర్ణంలో అతి పెద్దవి.
- అండమాన్ నికోబార్ దీవులు జనసాంద్రత తక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం.
- అండమాన్ నికోబార్ దీవులలో నికోబార్ దీవి అతి పెద్దది.
- 1966 నవంబర్1,చండిఘర్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.
2.చండిఘర్
- చండిఘర్ రాజధాని -చండీఘర్- చండిఘర్ ప్రధాన భాషలు -హిందీ, పంజాబీ
- 1966 నవంబర్ 15న ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు.
3.ఢిల్లీ
- భారతదేశ రాజధాని -ఢిల్లీ- కేంద్రపాలిత ప్రాంతాల పాలకుడిని -లెప్టినెంట్ గవర్నర్ అని పిలుస్తారు
- శాసనసభను కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు- ఢిల్లీ, పాండిచ్చెరి
- ఢిల్లీ తొలి మహిళా ముఖ్య మంత్రి -సుష్మాస్వరాజ్- జనసాంద్రత ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం -ఢిల్లీ
- వైశాల్యంలో 2వ పెద్ద కేంద్రపాలిత ప్రాంతం -ఢిల్లీ
- యమునా నది ఒడ్డున కలదు - న్యూఢిల్లీ
- హిందీ తర్వాత ఉర్దూ అధికార భాషగా ప్రకటించిన రాష్ట్రం -ఢిల్లీ
- నగర జనాభా ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం -ఢిల్లీ
- అధికార సర్టిఫికెట్లలో తల్లిపేరు తప్పనిసరిగా చేర్చాలని ఇటీవల నిర్ణయించింది -ఢిల్లీ ప్రభుత్వం
4.డయ్యూ, డామన్
- 1962 లో 12వ రాజ్యాంగ సవరణ ద్వారా డామన్ డయ్యూను గోవా నుంచి వేరు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు.- డయ్యూ, డామన్ రాజధాని -డామన్
- డామన్ గుజరాత్ తీరం మీద ఉంది.
- స్త్రీలు తక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం-డామన్ డయ్యూ
- 1954లో ప్రాన్స్, భారతదేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం ద్వారా ఇది భారత యూనియన్లో అంతర్భాగమైంది.
5.పుదుచ్ఛేరి
- పుదుచ్ఛేరి కేంద్రపాలిత ప్రాంతం భారత్కు దక్షిణాన ఉన్నది.- పుదుచ్ఛేరి ప్రాచీన నామం -వలికొండాపురం
- పుదుచ్ఛేరిలోని నదులు -మహే, గౌతమి
6.లక్షదీవులు
- 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా రూపొందించారు.- 1973 లో ఈ కేంద్రపాలిత ప్రాంతాన్ని 'లక్షద్వీప్' గా మార్చారు.
- జనాభా తక్కువ గల యూ.టి. -లక్షద్వీప్
- వైశాల్యంలో చిన్న కేంద్రపాలిత ప్రాంతం -లక్షదీవులు
- లక్షదీవులలో అధికంగా మాట్లాడే భాష -మలయాళం
- స్త్రీ అక్షరాస్యత ఎక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం -లక్షదీవులు
- 1956 కంటే ముందు లక్షదీవులు మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేది.
- 1961, ఆగస్టు 11న దీనిని కేంద్ర పాలిత ప్రాంతంగా రూపొందించారు.
7.దాద్రానగర్ హవేలి
- దాద్రానగర్ హవేలి రాజధాని - సిల్వస్సా- దాద్రానగర్ హవేలిలో మాట్లాడే భాషలు-భిలి, భిలోడి, గుజరాతీ, హిందీ
- షెడ్యుల్ తెగలు ఎక్కువ గల యూ.టి. - దాద్రానగర్
- జనాభా వృద్ధి రేటు ఎక్కువ గల యూ.టి. - దాద్రానగర్
1: ఒడిషా
- ఒడిషా రాష్ట్ర రాజధాని - భువనేశ్వర్- ఒడిషా రాష్ట్ర ఆవిర్భావం - ఆగస్టు 19, 1949
- ఒడిషాలో మాట్లాడే భాషలు -ఒడియా, సంధాలీ
- ఒడిషా రాష్ట్రంలో నివశించే గిరిజన తెగలు- కురుక్ బరయానులు, చెంచు
- హెచ్.ఐ.వి. వ్యాధి గ్రస్తులకు పింఛను సౌకర్యం కల్పించిన మొదటి రాష్ట్రం -ఒడిషా
- విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించిన తొలి రాష్ట్రం-ఒడిషా
- ఒడిషా పాత పేరు - ఒరిస్సా
- ఒడిషా జానపద నృత్యాలు - బహుకవాట, దండవాటి
2.పంజాబ్
- పంజాబ్ రాష్ట్ర రాజధాని - ఛండీగర్- పంజాబ్ రాష్ట్ర ముఖ్య భాష - పంజాబీ
- పంజాబ్లో ప్రధాన మతాలు -సిక్కు, హిందూ, క్రైస్తవ
- రాష్ట్రపతి పాలన విధించిన తొలి రాష్ట్రం -పంజాబ్
- పంజాబ్ని 'గ్రాసరీ ఆఫ్ ఇండియా'గా పిలుస్తారు.
- షెడ్యూల్ కులాల వారు ఎక్కువ గల రాష్ట్రం -పంజాబ్
- నీటి పారుదల సాంద్రత ఎక్కువగా గల రాష్ట్రం-పంజాబ్
- పంజాబ్ రాష్ట్రాన్ని 1966 నవంబర్లో పంజాబ్, చండీఘర్, హర్యానా రాష్ట్రాలుగా విభజించారు.
3.రాజస్థాన్
- రాజస్థాన్ రాష్ట్ర రాజధాని -జైపూర్- రాజస్థాన్ ఏర్పడిన సంవత్సరం -నవంబర్1, 1956
- రాజస్థాన్లో మాట్లాడే భాషలు -హిందీ, రాజస్థానీ
- భారతదేశంలో విస్తీర్ణంలో అతి పెద్ద రాష్ట్రం - రాజస్థాన్
- భారత్లో తొలిసారిగా రైతులకు క్రెడిట్ కార్డులు యిచ్చిన రాష్ట్రం -రాజస్థాన్
- దేశంలోనే పెద్ద ఎడారి అయిన థార్ రాజస్థాన్లో ఉంది.
- పంచాయితీ రాజ్ విధానాన్ని అమలుపరిచిన తొలి రాష్ట్రం -రాజస్థాన్
- శాశ్వత లోక్ అదాలత్లను ఏర్పాటు చేసిన రాష్ట్రం -రాజస్థాన్
- దేశంలో వాటర్ యూనివర్సిటీని ఏరాష్ట్రంలో నెలకొల్పారు -రాజస్థాన్
- దేశంలోనే తక్కువ వర్షపాతం గల ప్రాంతం
-రాజస్థాన్ లోని జైనల్మేర్
- సరస్సుల నగరమైన ఉదరుపూర్ -రాజస్థాన్ రాష్ట్రంలోనిది
- దేశంలో వెండి ఉత్పత్తిలో ప్రథమస్థానంలో గల రాష్ట్రం -రాజస్థాన్
4.సిక్కిం
- సిక్కిం రాష్ట్ర రాజధాని -గ్యాంగ్టక్- సిక్కిం రాష్ట్ర ఆవిర్భావం -మే16,1975
- భారతదేశంలో జనాభా తక్కువ గల రాష్ట్రం -సిక్కిం
- సిక్కిం రాష్ట్ర వృక్షశాస్త్ర వేత్తల స్వర్గంగా పిలుస్తారు.
- సిక్కిం రాష్ట్ర భాషలు -లెప్పా, హిందీ, లింబు, ఛుటియా, నేపాలీ
- సిక్కింలో ప్రసిద్ధి చెందిన నాట్యాలు -భుటియాలు, నేపాలీలు
- యాలకుల ఉత్పత్తిలో సిక్కిం రాష్ట్రానిది ప్రథమ స్థానం
5.తమిళనాడు
- తమిళనాడు రాష్ట్ర రాజధాని -చైన్నె- తమిళనాడు ఆవిర్భావ దినం -నవంబర్ 26, 1956
- తమిళనాడు ప్రధాన భాష - తమిళం
- మూడు సముద్రాల కలయిక గల తీరరేఖ కలిగిన రాష్ట్రం
తమిళనాడు
- తమిళనాడును 'ల్యాండ్ ఆఫ్ టెంపుల్ 'గా పిలుస్తారు.
- తమిళనాడు సిమెంటు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది.
- దేశంలోనే పొడవైన మెరీనా బీచ్ తమిళనాడు రాజధాని అయిన చెన్నైలో కలదు.
- తమిళనాడులో పెద్దనది -కావేరి
- భారత్లో ఎక్కువ తీర రేఖ కలిగిన నగరం -చెన్నై
- తోలు వస్తువుల తయారీలో ప్రథమస్థానం -తమిళనాడు
- భారతదేశంలో ప్రాచీన భాష హోదా పొందిన తొలి భాష -తమిళం
6.త్రిపుర
- త్రిపుర రాష్ట్ర రాజధాని -అగర్తల- త్రిపుర ఆవిర్భావ దినోత్సవం -జనవరి21,1972
- భారత్ లో విస్తీర్ణం దృష్ట్యా త్రిపుర 2 వ చిన్న రాష్ట్రం.
- 1956 లో త్రిపురను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు.
- 1972లో రాష్ట్ర హోదా ప్రకటించారు.
- త్రిపురలో గోమతి నది ప్రవహిస్తుంది.
7.ఉత్తరాఖండ్
- ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని -డెహ్రడూన్- ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ -నవంబర్ 9, 2000
- ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ నుండి విడిపోయి ఏర్పడిన రాష్ట్రం.
- ఉత్తరాంచల్కు మరో పేరు -ఉత్తరాఖండ్
- దేశంలో మొదటిసారి యోగా యూనివర్సిటి ఉత్తరాఖండ్ లోని హరిద్వార్లో నెలకొల్పారు.
-హరిద్వార్ను మాయపూరిగా పిలిచారు.
8ఉత్తర ప్రదేశ్
- ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని -లక్నో- ఉత్తర ప్రదేశ్ను 'భారత దేశ పంచదార పాత్ర' అని కూడా పిలుస్తారు.
- భారత్ లో జనాభా ఎక్కువ గల రాష్ట్రం -ఉత్తర ప్రదేశ్
- ఉత్తరప్రదేశ్ ఎన్ని రాష్ట్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది -8
- ఉత్తరప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి -విజయలక్ష్మీ పండిట్
- గోవధ నిషేద చట్టం చేసిన తొలి రాష్ట్రం -ఉత్తర ప్రదేశ్
- గంగ, యమున, సరస్వతి త్రివేణి సంగమం ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్లో ఉంది.
- గౌతమ బుద్ధుడు తొలి ఉపన్యాసం చేసిన ప్రదేశం-సారనాథ్
- పాడిపశువులు అధికంగా ఉన్న రాష్ట్రం -ఉత్తర ప్రదేశ్
9: జార్ఖండ్
- జార్ఖండ్ రాష్ట్రం యొక్క రాజధాని -రాంచి- జార్ఖండ్ ఆవిర్భవించిన దినం -నవంబర్ 15, 2000
- తెలంగాణ కంటే ముందు ఏర్పడిన రాష్ట్రం - జార్ఖండ్
- జార్ఖండ్లో నివసిస్తున్న గిరిజన తెగలు -ముండా, బిరోర్, గోండులు, కురుక్ ఒరియానులు
- జార్ఖండ్లో స్థాపించిన ఉక్కు కర్మాగారం ఆసియా ఖండంలోనే అతి పెద్దది
- భారతదేశంలో ఏర్పడిన 28వ రాష్ట్రం - జార్ఖండ్
- జార్ఖండ్ను ఏ రాష్ట్రం నుంచి వేరు చేసారు? -బీహార్
10-కర్ణాటక
కర్ణాటక రాష్ట్ర రాజధాని -బెంగుళూరు- కర్ణాటక రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది?
-నవంబర్1, 1956
- కర్ణాటక రాష్ట్రం భాషలు -కన్నడం, తెలుగు, ఉర్దూ, తమిళం, కొంకణి
- భారత్లో దక్కన్ పీఠభూమి మీద ఉన్న రాష్ట్రం -కర్ణాటక
- రాగి ఉత్పత్తిలో -కర్ణాటక రాష్ట్రం-2వ స్థానం
- యక్షగానానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం -కర్ణాటక
- దేశంలోనే అత్యధిక గాలివీచే ప్రాంతం - కర్ణాటకలోని కసిత్హిత్ ప్రాంతం
- దేశంలో తొలిసారిగా వైర్లైెన్ ఇంటర్నెట్ కనెక్టివిటి పొందిన నగరం - కర్ణాటకలోని మైసూర్
దేశంలో కాఫీ పంటలో ప్రథమ స్థానం గల రాష్ట్రం - కర్ణాటక
- దేశంలో తొలిసారిగా కృత్రిమ వర్షాలు కురిపించిన రాష్ట్రం - కర్ణాటక
- బంగారం ఉత్పత్తిలో ప్రథమ స్థానం - కర్ణాటక రాష్ట్రం
11.కేరళ
- కేరళ రాష్ట్ర రాజధాని - తిరువనంతపురం- కేరళ రాష్ట్ర ఏర్పాటు? - నవంబర్1,1956
- కేరళ రాష్ట్రంలో పుష్పజలాలున్నాయి
- అక్షరాస్యతలో ప్రథమస్థానం గల రాష్ట్రం - కేరళ
- కేరళ కథాకళి నృత్యానికి ప్రసిద్ధి.
- హోంగార్డ్స్ లేని ఏకైక రాష్ట్రం - కేరళ
- దేశంలో మొట్టమొదట రాష్ట్రమంతా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించిన రాష్ట్రం - కేరళ
- జనాభావృద్ధి రేటు తక్కువగా గల రాష్ట్రం - కేరళ
- దేశంలో అతి చిన్న జిల్లా - కేరళ రాష్ట్రంలోని మహీ
- దేశంలో 100% అక్షరాస్యత సాధించిన తొలి జిల్లా- ఎర్నాకుళం
- దేశంలో 100% వ -లిటరసి సాధించిన తొలి జిలా - మాలప్పురం
- దేశంలో తొలి అంతరిక్ష విశ్వవిద్యాలయం కేరళలో ఉంది.
- కేరళలో కలదు
- దేశంలో తొలి ఎలక్ట్రానిక్ కలెక్టరేట్గా పేరుగాంచిన జిల్లా -కేరళలోని పాలక్కడ్ జిల్లా
- క్రైస్తవులు ఎక్కువున్న రాష్ట్రం - కేరళ
- ప్రవాన భారతీయుల మంత్రిత్వ శాఖను ప్రారంభించిన తొలి రాష్ట్రం - కేరళ
- మహిళా పోలిస్స్టేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్రం - కేరళ
-12.మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని - భోపాల్- మధ్యప్రదేశ్ ఏర్పడిన సంవత్సరం - నవంబర్1, 1956
- మధ్యప్రదేశ్ ప్రధాన భాష -(హిందీ)
- మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని మినీ ఇండియాగా పిలిచేవారు.
- మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పులుల రాష్ట్రంగా కూడా పిలుస్తారు.
- మానవాభివృద్ధి నివేదికను రూపొందించిన తొలి రాష్ట్రం-మధ్యప్రదేశ్
- భారత్ దేశంలో ఎక్కువ అడవులు గల రాష్ట్రం - మధ్యప్రదేశ్
- భారత్లోని అతి పెద్ద స్థూపం -మధ్యప్రదేశ్లో ఉంది
- మధ్య ప్రదేశ్ మాంగనీస్ ఉత్పత్తిలో ప్రథమస్థానం.
- స్కూల్స్, కాలేజీలలో సామూహిక సూర్య నమస్కారాలు, యోగా తప్పనిసరి చేసిన రాష్ట్రం - మధ్యప్రదేశ్
- స్థానిక సంస్థల ప్రతినిధులను రీకాల్ చేసే అధికారం ప్రజలకు ఇచ్చింది -మధ్యప్రదేశ్
13.మహారాష్ట్ర
- మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని - ముంబాయి- మహారాష్ట్ర ఏర్పాటు -మే 1, 1960
- దేశంలో నగర జనాభా అత్యధికం గల రాష్ట్రం-మహారాష్ట్ర
- చిన్న ఓడరేవులు అధికం గల రాష్ట్రం - మహారాష్ట్ర
- భారతదేశంలో వైశాల్యంలో 3వ పెద్ద రాష్ట్రం -మహారాష్ట్ర
- మహారాష్ట్రలోని గిరిజన తెగలు - వర్లీలు
- జొన్న పంట ఉత్పత్తిలో ప్రథమ స్థానం గల రాష్ట్రం-మహారాష్ట్ర
- మహారాష్ట్ర రాష్ట్రం నుండి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న ప్రాంతం -విదర్భ
- ఎయిడ్స్ నియంత్రణ కోసం ఏ.వి.ఈ.ఆర్.టి. అనే ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్రం -మహారాష్ట్ర
- భారతదేశంలో 'జీరో బెస్ట్' బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రం -మహారాష్ట్ర
- భారతీయ కరెన్సీ నోట్లు ముద్రించే స్థలం -నాసిక్
- భారత దేశ వాణిజ్య రాజధాని - ముంబయి
14.మణిపూర్
- మణిపూర్ రాష్ట్ర రాజధాని - ఇంఫాల్- మణిపూర్ రాష్ట్ర ఏర్పాటు -జనవరి21, 1972
- వజ్రాల భూమిగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం -మణిపూర్
- మణిపూర్ని 'స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా'గా పిలుస్తారు.
- సంగారు అనే జింకలు ఈ రాష్ట్రంలో ప్రసిద్ధి -మణిపూర్
- మణిపూర్ నాట్యం -మణిపురి
15.మేఘాలయ
- మేఘాలయ రాష్ట్ర రాజధాని- షిల్లాంగ్- మేఘాలయను 'స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్' గా పిలుస్తారు.
- రైలు మార్గాలు లేని రాష్ట్రం-మేఘాలయ
- పురుషులతో పాటు స్త్రీలు కూడా మసీదులో ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించిన తొలి రాష్ట్రం -మేఘాలయ
- దేశంలో ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతం-మాసిన్రోం
16.మిజోరాం
- మిజోరాం రాష్ట్ర రాజధాని - ఐజ్వాల్- మిజోరాం రాష్ట్ర ఆవిర్భావం - ఫిబ్రవరి 20, 1987
- మిజోరాం ప్రధాన భాష -మిజో
- భారతదేశంలో ఎక్కువ అడవులు గల రాష్ట్రం-మిజోరాం
- 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత
17. అరుణాచల్ ప్రదేశ్
- అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని -ఈటానగర్- భారత దేశంలో సూర్యుడు ఉదయించే రాష్ట్రం - అరుణాచల్ ప్రదేశ్
- అరుణాచల్ ప్రదేశ్ పూర్వ నామం -నార్త్ ఈస్ట్ ప్రాంటియర్ ఎజెన్సీ
- భారతదేశంలో అతి పెద్ద బౌద్ధ ఆరామం అయిన తవాంగ్ ఏ రాష్ట్రంలో ఉంది - అరుణాచల్ ప్రదేశ్
- అరుణాచల్ ప్రదేశ్లో గంగానదిని దిహంగ్ అని పిలుస్తారు.
- 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యల్ప అక్షరాస్యత గల ప్రాంతం -డిబంగ్ లోయ
- అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులు- అస్సాం, నాగాలాండ్, భూటాన్, చైనా, మయిన్మార్
18. అస్సాం
- అస్సాం రాష్ట్ర రాజధాని -దిన్పూర్- అస్సాం ఏర్పాటు -నవంబర్ 1, 1956
- అస్సాంకు గల ఇతర పేర్లు -అసోం, కామరూప
- అస్సాం రాష్ట్రం తేయాకు ఉత్పత్తిలో ఎన్నవ స్థానం -ప్రథమ స్థానం
- అస్సాంకు భూటాన్, బంగ్లాదేశ్తో సరిహద్దు కలదు.
- అస్సాంలో తమకు స్వయం ప్రతిపత్తి కావాలనుకుంటున్న తెగ -బోడోఅస్సాం ఏ ఉత్పత్తిలో ప్రథమస్థానం-పెట్రోలియం -
19.బీహార్
- బీహార్ రాష్ట్ర రాజధాని -పాట్నా- బీహార్ రాష్ట్రం ఏర్పాటు -నవంబర్1, 1956
- బీహార్ రాష్ట్రం అధికార భాష -హిందీ
- బీహార్లో రాజ్మహల్ కొండలు గలవు.
- దారిద్య్ర రేఖకు దిగువ గల జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం -బీహార్
- బీహార్ రాష్ట్రంలో పేరుగాంచిన విశ్వ విద్యాలయం - నలంద
- బీహార్ రాష్ట్రం జానపద నృత్యాలు - జతాజతిన్, జాత్ర
- దేశంలో నేలబొగ్గు, బాక్సైట్, అబ్రకం ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం - బీహార్
- బీహార్ రాజధాని పాట్నా ఏ నది ఒడ్డున కలదు - గంగానది
20చత్తీస్ఘడ్
- చత్తీస్ఘడ్ రాష్ట్ర రాజధాని - రారుపూర్- చత్తీస్ఘడ్ రాష్ట్ర ఏర్పాటు - నవంబర్ 1, 2000
- భారతదేశంలో ఏర్పడిన 26వ రాష్ట్రం - ఛత్తీస్గఢ్
- చత్తీస్ఘడ్ రాష్ట్ర భాషలు - హిందీ, చత్తీస్ఘరీ
- భారత్లో అతిపెద్ద ఆదివాసి జిల్లా - ఛత్తీస్గఢ్లోని బస్తర్
21.గోవా
- గోవా రాష్ట్ర రాజధాని - పనాజీ- గోవాలో మాట్లాడే భాషలు -ఇంగ్లీష్, పోర్చుగీస్, కొంకణి
- భారతదేశంలో అతి తక్కువ తీర రేఖ గల రాష్ట్రం - గోవా
- బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధించిన తొలి రాష్ట్రం - గోవా
- తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ఉపయోగించిన రాష్ట్రం - గోవా
- భారత దేశంలో వైశాల్యంలో అతి చిన్న రాష్ట్రం - గోవా
- కామన్ సివిల్కోడ్ ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రం - గోవా
22.గుజరాత్
- గుజరాత్ రాష్ట్ర రాజధాని - గాంధీనగర్- గుజరాత్ రాష్ట్రం ప్రధాన భాష - గుజరాతీ
- భారత దేశంలో సూర్యుడు అస్తమించే రాష్ట్రం- గుజరాత్
- ఆసియాలో సంపన్న గ్రామం- గుజరాత్లోని మాదాపూర్
- గుజరాత్లోని వస్త్రాలకు ప్రసిద్ధి - సూరత్ వస్త్రాలు
- దేశంలోనే తొలి ఈ-న్యాయస్థానం ప్రారంభమైంది
- గుజరాత్ హైకోర్టులో
- సర్దార్ వల్లబారు పటేల్, గాంధీజీ జన్మించిన రాష్ట్రం- గుజరాత్
- భారత దేశంలో సముద్ర తీరం ఎక్కువున్న రాష్ట్రం-గుజరాత్
23.హర్యానా
- హర్యానాను ఏ రాష్ట్రం నుండి విభజించారు? -పంజాబ్- హర్యానా రాష్ట్ర రాజధాని -చండీఘర్
- హర్యానా రాష్ట్ర భాషలు -హిందీ, పంజాబీ, ఉర్దూ
- అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించిన తొలి రాష్ట్రం -హర్యానా
- ఇండియాలో తొలి సంచార న్యాయస్థానం మెవాత్ ప్రారంభమైంది -హర్యానాలో
- ఉత్తర భారతదేశంలో క్రాప్ ఇన్సూరెన్స్ స్కీం ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం -హర్యానా
- రైల్వే నెట్వర్క్లో అత్యధిక సాంద్రత గల రాష్ట్రం -హర్యానా
- హర్యానా గుండా ప్రవహించే ఏకైక నది -గగ్గర్
- హర్యానాలో అడవుల శాతం -తక్కువ
- దేశంలో వ్యాట్ను అధికారికంగా అమలు చేసిన తొలి రాష్ట్రం -హర్యానా
- బయోడిజిల్ తో బస్సులు నడిపిన తొలి రాష్ట్రం -హర్యానా
24.హిమాచల్ ప్రదేశ్
- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం -జనవరి 25, 1971- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని -సిమ్లా
- హిందువులు ఎక్కువగా గల రాష్ట్రం-హిమాచల్ ప్రదేశ్
- హిమాచల్ ప్రదేశ్ జానపద నృత్యాలు- లుద్ది, కర్యాల
- భారత దేశంలో ప్లాస్టిక్ బ్యాగ్ల వినియోగాన్ని నిషేధించిన తొలి రాష్ట్రం -హిమాచల్ ప్రదేశ్
- ఆసియా ఖండంలోని అతి పెద్ద నాథ్జాక్రి జలవిద్యుత్ కేంద్రం హిమాచల్ ప్రదేశ్లో ఉంది.
- హిమాచల్ ప్రదేశ్ స్పీకర్గా పనిచేసిన తొలి మహిళ -షానో దేవి
25.జమ్మూకాశ్మీర్
- జమ్మూకాశ్మీర్ వేసవి రాజధాని -శ్రీనగర్- జమ్మూకాశ్మీర్ శీతాకాల రాజధాని -జమ్ము
- జమ్మూకాశ్మీర్ అధికార భాష -ఉర్దూ
ే భారత దేశంలో రాజ్యాంగ ప్రతిపత్తి కల్గిన రాష్ట్రం
-జమ్మూ కాశ్మీర్
- భారత దేశంలో జమ్మూ కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ.
- కాశ్మీర్ తొలి సి.యం -షేక్ అబ్దుల్లా
- పర్యాటకుల స్వర్గం -కాశ్మీర్ ప్రాంతం
- సౌరశక్తితో దీపాలు కలిగిన గ్రామం -కాశ్మీర్లోని చోగ్లామ్
- జమ్మూకాశ్మీర్ కు 370 ప్రకరణ ప్రకారం స్వయం ప్రతిపత్తి ఇచ్చారు.
- జమ్మూకాశ్మీర్ రాజ్యాంగం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది - జనవరి26, 1957
No comments:
Post a Comment